ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-03-21T06:19:03+05:30

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒకేరోజు 70 కేసులు నమోదు



విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 70 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 60,974కు చేరింది. ఇందులో వైరస్‌ నుంచి 60,200 మంది కోలుకోగా, మరో 234 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 540 మంది మృతిచెందారు. కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి...మళ్లీ పెరుగుతున్నందున అప్రమత్తంగా వుండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిచెందిన తొలినాళ్లలో మాదిరిగానే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటి మార్గాలను అనుసరించడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని సూచిస్తున్నారు. 

6754 మందికి వ్యాక్సిన్‌: జిల్లాలో శనివారం 6,754 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. వీరిలో 6,273 మంది మొదటి డోసు తీసుకోగా, 481 మంది రెండో డోసు తీసుకున్నారు. 


Updated Date - 2021-03-21T06:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising