ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినం

ABN, First Publish Date - 2021-01-27T05:09:16+05:30

పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్‌ డేని స్థానిక టీడీపీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు.

అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకరావుపేట, జనవరి 26: పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్‌ డేని స్థానిక టీడీపీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు.  అంబేడ్కర్‌ చిత్రపటానికి మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.   కార్యక్రమంలో  పెదిరెడ్డి శ్రీను, యాళ్ళ వరహాలబాబు, జగతా శ్రీను, చింతకాయల రాంబాబు, సూరా సుబ్రహ్మణ్యం, పల్లా విలియంకేరి, ఎం.రమాకుమారి, పెదిరెడ్డి నాగవెంకట రమణ, దొంగల శ్రీను, సీహెచ్‌.పేర్రాజు పాల్గొన్నారు.


హక్కుల కోసం పోరాడాలి

రాజ్యాంగ పరిరక్షణ, హక్కుల కోసం పోరాడాలని దళిత బహుజనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వాడ దావీదు అన్నారు. మంగళవారం  అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బోడపాటి రమణబాబు, అచ్చారావు, రాజు, నూకరాజు,  సింహాచలం తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-01-27T05:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising