ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2021-06-15T05:32:04+05:30

జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం ఎదుట ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు సోమవారం ఆందోళ కార్యక్రమం చేపట్టారు.

జీవీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 14:
జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం ఎదుట ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు సోమవారం ఆందోళ కార్యక్రమం చేపట్టారు. నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. అనకాపల్లిలో ఖాళీగా ఉన్న 156 పారిశుధ్య కార్మికుల పోస్టులను భర్తీ చేయాలని, ఎనిమిది నెలలుగా ఇవ్వాల్సిన మెడికల్‌ బకాయిలు మంజూరు చేయాలని, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. డిమాండ్ల సాధనకు మంగళవారం పనులను నిలుపుదల చేసి సమ్మె చేస్తామని కార్మికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేత  మళ్ల సత్యనారాయణ, రైతు సంఘం నేత ఎ.బాలకృష్ణ, కార్మిక సంఘ నేతలు బొమ్మల రాము, వాసు, అజయ్‌, ఏసురాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising