ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణపట్నం పోర్టులో కార్మికుల తొలగింపుపై సీఐటీయూ నిరసన

ABN, First Publish Date - 2021-01-21T05:12:37+05:30

కృష్టపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఫార్మాసిటీలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

నిరసన తెలుపుతున్న సిటూ కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, జనవరి 20: కృష్టపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఫార్మాసిటీలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తొలగించిన 500 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను యాజమాన్యం బానిసల్లా చూస్తోందని, రోజుకి 12 గంటలు పనిచేయించుకుని 8 గంటల వేతనమే ఇస్తోందన్నారు. పోర్టులో కార్మికచట్టాలు అమలు కావవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిటూ నేతలు కె.నాయుడు, కె.కృష్ణ, పి.చిన్నారావు, కనకారావు, రాజు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-21T05:12:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising