ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెరుగుదలపై సీఐటీయూ ధర్నా

ABN, First Publish Date - 2021-02-27T05:55:16+05:30

ధరల పెరుగుదలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్బవరంలో ధర్నా చేశారు.

సబ్బవరంలో నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, ఫిబ్రవరి 26 : ధరల పెరుగుదలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్బవరంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల నాయకురాలు ఉప్పాడ సత్యవతి మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమాలు చేసి ప్లాంటును రక్షించుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పప్పుల కోటి, ఎం.గౌరేసు, కె.కోటేశ్వరరావు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising