ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారి డిజైన్‌ మార్చాలి

ABN, First Publish Date - 2021-01-21T06:30:53+05:30

రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మించే జాతీయ రహదారి డిజైన్‌ మార్చాలని డిమాండు చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు బుధవారం ధర్నా చేశారు

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజన సంఘం డిమాండ్‌


అరకులోయ టౌన్‌, జనవరి 20: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మించే జాతీయ రహదారి డిజైన్‌ మార్చాలని డిమాండు చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకుడు కె.సురేంద్ర మాట్లాడుతూ, గిరిజనుల పంట భూములు, ఆవాసాల మీదుగా రహదారి నిర్మాణం చేపడితే ఊరుకోబోమన్నారు. భూముల సర్వేను  అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామారావు, రామన్నతోపాటు లిట్టిగుడ, రవ్వలగుడ, ఆర్‌.డుంబ్రిగుడ గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising