ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ ‘సింహగర్జన’కు తరలివెళ్లాలి

ABN, First Publish Date - 2021-12-08T05:40:06+05:30

సీపీఎస్‌ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న సింహగర్జనకు ఉద్యోగులు తరలి వెళ్లాలని ఏపీసీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చింతపల్లి డివిజన్‌ నాయకుడు కుడుముల వెంకట రమణ పిలుపునిచ్చారు.

సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీసీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ పిలుపు


చింతపల్లి, డిసెంబరు 7: సీపీఎస్‌ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న సింహగర్జనకు ఉద్యోగులు తరలి వెళ్లాలని ఏపీసీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చింతపల్లి డివిజన్‌ నాయకుడు కుడుముల వెంకట రమణ పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పింఛన్‌ అమలుచేస్తామని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేఇ రెండున్నరేళ్లు దాటినా అమలు చేయలేదని అన్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన వివిధ శాఖల ఉద్యోగులు సింహగర్జనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-12-08T05:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising