ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా పీఠాన్ని సందర్శించిన ప్రముఖులు

ABN, First Publish Date - 2021-09-29T06:41:04+05:30

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మంగళవారం చినముషిడివాడ శారదా పీఠాన్ని సందర్శించారు.

పీఠాధిపతికి పుష్పగుచ్ఛం ఇస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తిరూరల్‌, సెప్టెంబరు 28: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మంగళవారం చినముషిడివాడ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠంలోనిల దేవతామూర్తులను దర్శించి పూజలు చేశారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితో పాటు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌, వ్యాపారవేత్త శశాంక్‌ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించి స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. 

Updated Date - 2021-09-29T06:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising