ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏవోబీలో మావోల డంప్‌ స్వాధీనం

ABN, First Publish Date - 2021-12-26T05:44:03+05:30

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు శనివారం మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఏవోబీలో మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



సీలేరు , డిసెంబరు 25: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు శనివారం మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జొడంబో స్టేషన్‌ పరిధిలో గల స్వాభిమానాంచల్‌ ప్రాంతంలో డంప్‌ వున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. మరిబెడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో ఆరు డిటోనేటర్లు, ఒక హ్యాండ్‌ గ్రెనేడ్‌, ఆరు వైరు బండిల్స్‌, 9 ఎంఎం ఖాళీ కేసులు 5, చార్జింగ్‌ క్లిప్‌లు 65, డిష్‌ కేబుల్‌ 5 మీటర్లు, ఒక బ్యాటరీ, జనరేటర్‌, తదితర సామగ్రి వున్నట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్‌డీపీఓ రాహుల్‌జీ తెలిపారు. ఈ సామగ్రిని మావోయిస్టులు పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారన్నారు.

 

Updated Date - 2021-12-26T05:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising