ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు: బీవీ రాఘవులు

ABN, First Publish Date - 2021-12-05T19:24:49+05:30

రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రత్యర్ధులు  మధ్య విబేధాలు, పరిమితులు ఎలా ఉండాలో రోశయ్యను చూసి నేర్చుకోవాలన్నారు. విశాఖ ఉక్కును ముక్కలుగా చేసి అమ్మాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కిసాన్ పోరాట స్పూర్తితో ఉక్కు ఉద్యోగులు పోరాడాలని సూచించారు. వ్యవసాయ నల్లచట్టాల ఉపసంహరణే కాదు... కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలన్నారు. లేదంటే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి శృంగభంగం తప్పదని రాఘవులు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-05T19:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising