ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN, First Publish Date - 2021-11-28T06:45:28+05:30

నేవీ వారోత్సవాల్లో భాగంగా శనివారం తూర్పు నావికాదళం రక్తదాన శిబిరం నిర్వహించింది. భీమునిపట్నం నేవల్‌స్టేషన్‌లో ఏర్పాటైన ఈ శిబిరాన్ని నేవల్‌ స్టేషన్‌ కమాండర్‌ నరేష్‌ ప్రారంభించారు.

రక్తదానం చేస్తున్న నేవీ అధికారులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, నవంబరు 27 : నేవీ వారోత్సవాల్లో భాగంగా శనివారం తూర్పు నావికాదళం రక్తదాన శిబిరం నిర్వహించింది. భీమునిపట్నం నేవల్‌స్టేషన్‌లో ఏర్పాటైన ఈ శిబిరాన్ని  నేవల్‌ స్టేషన్‌ కమాండర్‌ నరేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రక్తదానం చేస్తే అనేక మందికి ప్రాణదానం చేసినట్టు అవుతుందన్నారు. ఎన్‌టీఆర్‌  బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది దాతల నుంచి 115 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 


Updated Date - 2021-11-28T06:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising