ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని పంచాయతీల్లో బీజేపీ, జనసేన సమష్టి పోటీ

ABN, First Publish Date - 2021-01-25T06:46:00+05:30

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిపి అన్ని పంచాయతీల్లో పోటీ చేద్దామని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్‌ అన్నారు.

జనసేన, బీజేపీ కార్యకర్తలతో సుందరపు విజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జనసేన నేత సుందరపు విజయ్‌కుమార్‌

మునగపాక, జనవరి 24 : పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిపి అన్ని పంచాయతీల్లో పోటీ చేద్దామని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్‌ అన్నారు. మునగపాక జనసేన కార్యాలయంలో ఆదివారం ఇరు పార్టీల  కార్యకర్తలతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. అండగా తాను ఉంటానని, అన్ని పంచాయతీల్లో పోటీ చేయాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బీజేపీ నాయకులు బద్దెం సూర్యనారాయణ, బుద్ద విశ్వనాథం, జనసేన నాయకులు పెంటకోట స్వరూప్‌, కాళ్ల చంద్రమోహన్‌, కె.పరదేశిరావు, కోరుకొండ ప్రసాద్‌, విల్లూరి నూకనరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising