ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగ్గుమన్న భానుడు

ABN, First Publish Date - 2021-06-22T05:34:22+05:30

మండు వేసవిని తలపించేలా సోమవారం ఎండ మండడంతో ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల ప్రజలు అల్లాడి పోయారు.

ఎండ ధాటికి బోసిపోయి కనిపిస్తున్న ఎలమంచిలి ప్రధాన జంక్షన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  

  నిప్పుల కుంపటిలా నాలుగు మండలాలు

 ఉదయం తొమ్మిది గంటలకే వడగాడ్పులు

 బోసిపోయిన ప్రధాన రహదారులు

ఎలమంచిలి/రాంబిల్లి, జూన్‌ 21: మండు వేసవిని తలపించేలా సోమవారం ఎండ మండడంతో ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల ప్రజలు అల్లాడి పోయారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన వేడి వాతావరణం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. దీనికి తోడు వడగాడ్పులు మరింత భయపెట్టాయి. దీంతో మధ్యాహ్నం పనెండు గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కర్ఫ్యూ సడలింపు సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నా జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఎలమంచిలి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే  ప్రధాన జంక్షన్లు సైతం ఎండ ధాటికి బోసిపోయాయి.  ఉక్కపోత కారణంగా చంటిపిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రుతుపవనాల ఆగమనం వేళ వర్షాలు కురుస్తాయని ఆశించిన సమయంలో భానుడు ఇలా భగ్గుమనడంతో అంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.

Updated Date - 2021-06-22T05:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising