ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి

ABN, First Publish Date - 2021-12-04T06:10:02+05:30

జవాద్‌ తుఫాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత ్యనారాయణ పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌


అనకాపల్లి, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత ్యనారాయణ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాన్‌ ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. నాలుగైదు తేదీల్లో ప్రజలు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు కూడా ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకే జోగినాయుడు, కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి గణేశ్‌, రత్నకుమారి, పచ్చికూర రాము, సిరసపల్లి సన్యాసిరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T06:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising