ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌పై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2021-12-04T06:11:11+05:30

ఒమైక్రాన్‌ వైరస్‌పై ప్రజలకు అవగాహన అవసరమని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు.

కొవిడ్‌ బాధిత కుటుంబాలకు పోషకాహారం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 3: ఒమైక్రాన్‌ వైరస్‌పై ప్రజలకు అవగాహన అవసరమని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. కొవిడ్‌ బాదిత కుటుంబాలకు పోషకాహార, నిత్యావసర వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా బాధిత కుటుంబాలకు చేయూతనిస్తున్నామన్నారు. ఒమైక్రాన్‌ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీవోలు సువార్త, రత్నకుమారి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జడ్పీటీసీ సభ్యులు భీశెట్టి సత్యవతి, దంతులూరి శ్రీధర్‌రాజు, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌,  మందపాటి జానకిరామరాజు, పలకా రవి, జాజుల రమేశ్‌, కొణతాల మురళీకృష్ణ, సకల గోవింద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T06:11:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising