ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు టీడీపీ అభ్యర్థుల ప్రకటన

ABN, First Publish Date - 2021-02-28T06:45:09+05:30

జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కార్పొరేటర్‌ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఆదివారం ప్రకటించనున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కార్పొరేటర్‌ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఆదివారం ప్రకటించనున్నది. నగరంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం రాత్రే నగరానికి చేరుకుని నాయకులతో సమావేశమయ్యారు. నాలుగైదు చోట్ల తప్ప మిగిలినచోట్ల అభ్యర్థుల మార్పు వుండదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు నిమ్మల రామానాయుడు కూడా శనివారం దక్షిణ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. 

Updated Date - 2021-02-28T06:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising