ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా అక్కిరెడ్డిపాలెం తీర్థం

ABN, First Publish Date - 2021-01-27T06:10:15+05:30

పారిశ్రామిక ప్రాంతంలో అతిపెద్ద తీర్థంగా పేరుగాంచిన అక్కిరెడ్డిపాలెంలోని కుంచమాంబ, దుర్గమాంబ అమ్మవార్ల తీర్ధం మంగళవారం వైభవంగా జరిగింది

అక్కిరెడ్డిపాలెం తీర్థంలో పాల్గొన్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం: పారిశ్రామిక ప్రాంతంలో అతిపెద్ద తీర్థంగా పేరుగాంచిన అక్కిరెడ్డిపాలెంలోని కుంచమాంబ, దుర్గమాంబ అమ్మవార్ల తీర్ధం మంగళవారం వైభవంగా జరిగింది. హైస్కూల్‌ మైదానంలో జరిగే  మహోత్సవాలకు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్సవ మైదానంలో రంగుల రాట్నం, జెయింట్‌ వీల్‌తో పాటు గరిడీలు, తప్పెట గుళ్లు వంటి సాంసృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, వైసీపీ నగర ఉపాద్యక్షులు గుడివాడ లతీష్‌, సండ్రాన నూకరాజు, గుడివాడ అనూష, సత్యారావు, బి రమణ తదితరులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.


Updated Date - 2021-01-27T06:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising