ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2021-03-02T05:46:40+05:30

కంచరపాలెం సమీ పంలోని రామ్మూర్తి పంతులుపేట రైల్వే వంతెన వద్ద సోమవారం రైలు ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు ఒకరు మృతి చెందాడు.

మృతుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాటిచెట్లపాలెం, మార్చి 1: కంచరపాలెం సమీ పంలోని రామ్మూర్తి పంతులుపేట రైల్వే వంతెన వద్ద సోమవారం రైలు ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు ఒకరు మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతుని వయసు దాదాపు 60 ఏళ్లు  ఉండవచ్చునని, ఇతర వివరాలు ఏవీ అతని వద్ద లభించలేదని   జీఆర్‌పీ ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. మృతుడిని గుర్తు పట్టిన వారు ఎవరైనా 8985752107ను సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2021-03-02T05:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising