ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్గిల్‌ వీరులకు ఘన నివాళి

ABN, First Publish Date - 2021-07-27T06:10:32+05:30

కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు సోమవారం బీచ్‌ రోడ్డులోని విక్టరీ ఏట్‌ సీ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

నివాళులర్పిస్తున్న కుమార్‌ నాయర్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీచ్‌రోడ్డు, జూలై 26: కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు సోమవారం బీచ్‌ రోడ్డులోని విక్టరీ ఏట్‌ సీ వద్ద ఘనంగా నివాళులర్పించారు. వార్‌ మెమోరియల్‌ వద్ద నేవీ వైస్‌ అడ్మిరల్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ నాయర్‌ పుష్పగుచ్ఛం పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌సిన్హా, తదితరులు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరులైన సిపాయిల త్యాగాలు మరువలేమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నేవీ సిబ్బంది కవాతు అందరినీ ఆకట్టుకుంది. 

Updated Date - 2021-07-27T06:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising