ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర కారాగారం నుంచి 20 మంది ఖైదీలు విడుదల

ABN, First Publish Date - 2021-05-25T04:49:50+05:30

కరోనా నేపథ్యంలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి గత మూడు రోజుల్లో దఫదఫాలుగా 20 మంది ఖైదీలను విడుదల చేసినట్టు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ, మే 24: కరోనా నేపథ్యంలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి గత మూడు రోజుల్లో దఫదఫాలుగా 20 మంది ఖైదీలను విడుదల చేసినట్టు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా వున్నందున కొంతమంది ఖైదీలను తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల లోపు శిక్షపడిన 47 మంది ఖైదీల జాబితాను సిద్ధం చేసి న్యాయస్థానాలకు పంపినట్టు సూపరింటెండెంట్‌ వివరించారు. అందులో 20 మంది విడుదలకు న్యాయస్థానాలు అనుమతి ఇవ్వగా, మరో 27 మందికి సంబంధించి ఇంకా ఆదేశాలు రావలసి ఉందన్నారు.

Updated Date - 2021-05-25T04:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising