ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: అరకులోయలో విషాదం

ABN, First Publish Date - 2021-07-17T12:52:36+05:30

అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ముగ్గురు చిన్నారులకు పురుగుల మందు తాగించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ముగ్గురు చిన్నారులకు పురుగుల మందు తాగించి..అనంతరం తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-07-17T12:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising