ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-05-05T15:34:55+05:30

విశాఖ అరకులోయ మండలం బట్టివలస గ్రామ సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ అరకులోయ మండలం బట్టివలస గ్రామ సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మండలంలోని మాదల, ఇరగాయి గ్రామాలకు చెందిన వీరు ద్విచక్ర వాహనంపై అరకులోయ నుంచి లోతేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు రాజు, లక్ష్మణ్‌లుగా గుర్తించారు.చీకట్లో అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-05-05T15:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising