ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: లైన్‌మెన్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-07T21:04:41+05:30

లైన్‌మెన్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోరాడ గోవింద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: లైన్‌మెన్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోరాడ గోవింద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో బంగార్రాజు హత్యకు గురైనాడు. బంగార్రాజు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భీమునిపట్నం మండలం నమ్మివానిపేటకు చెందిన మొల్లి బంగార్రాజు ఆనందపురం మండలం గొట్టిపల్లిలో విద్యుత్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు కోరాడ లక్ష్మణరావు, ఆయనకు సన్నిహితంగా వుండే గోవిందరావు కలిసి తన భర్తను హత్య చేశారని బంగార్రాజు భార్య నందినితో పాటు, అతని బంధువులు ఆరోపిస్తున్నారు.


Updated Date - 2021-11-07T21:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising