ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టు ఆదేశాలు

ABN, First Publish Date - 2021-04-23T18:18:51+05:30

ప్రభుత్వ భూముల అమ్మకాలపై జగన్ సర్కార్ స్పీడుకు హైకోర్టు బ్రేకులు వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ప్రభుత్వ భూముల అమ్మకాలపై జగన్ సర్కార్ స్పీడుకు హైకోర్టు బ్రేకులు వేసింది. విశాఖలో భూముల అమ్మకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. మహానగరంలో ఐదు చోట్ల భూములు అమ్మడానికి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. గతంలో బిల్డ్ ఏపీ పేరున ఇలానే అమ్మకాలుకు ప్రయత్నించగా కోర్టు స్టే ఇచిందని పిటిషనర్ విన్నవించగా.. అవే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. అనంతరం టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-04-23T18:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising