ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ మన్యంలో కరోనా

ABN, First Publish Date - 2021-05-17T21:08:43+05:30

విశాఖ మన్యంలో గిరిజనులు మంచనా పడుతున్నారు. అయితే వారికి వచ్చింది కరోనా లేక సీజనల్ జ్వరాల తెలియని పరిస్థితి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ మన్యంలో గిరిజనులు మంచనా పడుతున్నారు. అయితే వారికి వచ్చింది కరోనా లేక  సీజనల్ జ్వరాల తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో పలు గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే,  ప్రతి గ్రామంలో ఇద్దరి నుండి పదిమంది వరకు  కరోనా కేసులు నమోదు కావడంతో  మారుమూల ప్రాంతాలకు కరోనా విస్తరించినట్లు స్పష్టమైంది. 


విశాఖ ఏజెన్సీలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. చాలా గ్రామాలకు రహదారులు లేవు. అయితే ఇతర గ్రామాల నుంచి ప్రజలు వచ్చే ఆవకాశం లేదు. గ్రామాల మధ్య రాకపోకలు లేనప్పుడు స్ధానికులకు కరోనా సోకడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి, అరకు మండలంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటు కొయ్యూరు, జీకే  వీధి,  పాడేరు,  పెదబయలు,  చింతపల్లి, జీ మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగూడ గ్రామాల  ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-17T21:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising