ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2021-02-27T20:42:06+05:30

ప్రదేశం ఏదైనా వైసీపీ నేతల దౌర్జన్యం ఆగడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ప్రదేశం ఏదైనా వైసీపీ నేతల దౌర్జన్యం ఆగడం లేదు. తాజాగా పామూరులో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దౌర్జన్యం చేశారు. పామూరులో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎంపీడీఓ ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని ఉన్నతాధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉష విచారణ చేపట్టారు. ఎంపీడీవో వ్యవహారశైలిపై విచారణ జరుగుతున్నట్లు వైసీపీ నాయకులకు సమాచారం అందింది. దీంతో తహసీల్దార్ కార్యాలయంలోకి చొరబడి టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. 

Updated Date - 2021-02-27T20:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising