ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: విసన్నపేటలో టీడీపీ నేతల నిరసన ర్యాలీ...అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-11-20T17:13:55+05:30

అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబసభ్యులపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విసన్నపేటలో టీడీపీ మండల పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు  చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విసన్నపేటలో టీడీపీ మండల పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కాగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల దిష్టిబొమ్మ దహనం చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు టీడీపీ నేతల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది. 

Updated Date - 2021-11-20T17:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising