నేటి నుంచి విజయవాడ దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు
ABN, First Publish Date - 2021-06-21T13:52:55+05:30
నేటి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల
విజయవాడ: నేటి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ భక్తుల అమ్మవారికి దర్శనానికి అనుమతించనున్నారు. కర్ఫ్యూ సడలింపు వేళల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేయడంతో దానికి అనుగుణంగా అమ్మవారి దర్శన వేళ్లలో సైతం ఆలయ అధికారులు మార్పులు చేశారు. నేడు విజయవాడ దుర్గమ్మ పాలక మండలి సమావేశం జరగనుంది.
Updated Date - 2021-06-21T13:52:55+05:30 IST