ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి వెండి విగ్రహాల చోరీ కేసు నిందితుల అరెస్ట్

ABN, First Publish Date - 2021-01-23T22:46:01+05:30

దుర్గగుడి వెండిసింహాల చోరీ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 17న 3 వెండి సింహాల విగ్రహాలను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడి వెండిసింహాల చోరీ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 17న 3 వెండి సింహాల విగ్రహాలను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు..  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాయిబాబా, బంగారం వ్యాపారి కమలేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 కిలోల వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇతర ఆలయాల్లో చోరీ చేసిన 6.4కిలోల వెండి దిమ్మెలను కూడా  స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-23T22:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising