ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నీతి ఆయోగ్ బృందం

ABN, First Publish Date - 2021-12-01T14:14:49+05:30

నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ బృందం బుధవారం ఉదయం గన్నవర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ బృందం బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బృందం విజయవాడకు చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో రాజ్ కుమార్ బృందానికి జిల్లా కలెక్టర్ నివాస్, అగ్రికల్చర్ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలోని లాంజ్‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బృందం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం బయలుదేరారు. 

Updated Date - 2021-12-01T14:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising