ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

ABN, First Publish Date - 2021-05-15T17:48:08+05:30

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం ముతరాసిపాలెం స్టేజి వద్ద మామిడి కోతకు వెళ్తున్న కూలీల ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం ముతరాసిపాలెం స్టేజి వద్ద మామిడి కోతకు  కూలీలను తీసుకువెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 18 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. 14 మందిని విసన్నపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-05-15T17:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising