ఇంద్రకీలాద్రిపై ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ
ABN, First Publish Date - 2021-04-08T19:46:15+05:30
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భ్రమరాంబ గురువారం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భ్రమరాంబ గురువారం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ ఆలయాల్లో ఆమె విజయవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజమండ్రి నుంచి బదిలీపై విజయవాడకు వచ్చినట్లు చెప్పారు. కునకదుర్గ అమ్మవారి సన్నిధికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో తన విధులు సక్రమంగా నిర్వహిస్తానని భ్రమరాంబ స్పష్టం చేశారు.
Updated Date - 2021-04-08T19:46:15+05:30 IST