ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి: విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2021-02-27T21:17:46+05:30

జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులని గెలిపిస్తే మంచి నగర పాలన అందిస్తామని హామీ ఇస్తున్నామని రాజ్యసభ ఎంపీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులని గెలిపిస్తే మంచి నగర పాలన అందిస్తామని హామీ ఇస్తున్నామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి, కే కే రాజు, వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు.  ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిందని తెలిపారు. ఈ రోజు దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని, పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.వైసీపీ అభ్యర్థులని గెలిపించాలని కార్యకర్తలకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.  

Updated Date - 2021-02-27T21:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising