ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీన్ని బంద్ అంటారా.. వామపక్ష నేతలపై విజయసాయి ఫైర్

ABN, First Publish Date - 2021-03-05T17:38:09+05:30

స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతుగా శుక్రవారం చేపట్టిన బంద్‌లో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతుగా శుక్రవారం చేపట్టిన బంద్‌లో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి... మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైకు పట్టుకుని, అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మద్దిలపాలెంలో వామపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఒక్క వాహనం కూడా నిలపలేదు... అన్ని వాహనాలు యథావిధిగా వెళ్తున్నాయి. దీన్ని బంద్ అంటారా’’ అంటూ వామపక్ష నేతలను నిలదీశారు. విజయసాయి వ్యాఖ్యలకు సీపీఎం నేత కుమార్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. జెండా కూడా పట్టుకోలేదు’’ అని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత విజయసాయి మాట్లాడుతూ.. ‘‘కరోనాకు భయపడేవాళ్ళు.. ఉద్యమాలు ఏం చేస్తారు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2021-03-05T17:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising