ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి: విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2021-02-01T19:33:06+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందని ఆరోపించారు. మెట్రోరైలు కోసం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా కేటాయించలేదని.. కానీ రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేని కారిడార్‌ ప్రకటించారని విమర్శించారు. బడ్జెట్‌లో కిసాన్‌ రైళ్ల గురించి ప్రస్తావించలేదని, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి శ్రద్ధ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-01T19:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising