ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో విజయనగరం డిప్యూటీ మేయర్ నాగలక్ష్మి మృతి

ABN, First Publish Date - 2021-05-05T05:11:01+05:30

నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి మంగళవారం కరోనా కారణంగా మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి మంగళవారం కరోనా కారణంగా మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

వైసీపీ తరపున ఒకటవ డివిజన్ కార్పోరేటర్ గా ఎన్నికై డిప్యూటీ మేయర్ అయిన ముచ్చు నాగలక్ష్మి, పదవీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తి కాక ముందే మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు బాధతో కన్నీరు పెట్టుకుంటున్నారు.

Updated Date - 2021-05-05T05:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising