ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి: ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2021-10-31T00:51:22+05:30

దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉపరాష్ట్రపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు వాడాలని సూచించారు. దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కన్నారు. దేశంలో 40 శాతం వరకే వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని వెంకయ్యనాయుడు తెలిపారు. 12 గంటల పాటు ప్రభుత్వం నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నారు. వడ్డీ రేట్లు తగ్గించి రైతులకు రుణాలు ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. 


Updated Date - 2021-10-31T00:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising