ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో వెంకయ్య దంపతులు

ABN, First Publish Date - 2021-03-06T09:35:15+05:30

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఉదయం నిజపాదసేవ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి  శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. 

Updated Date - 2021-03-06T09:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising