తూర్పు నౌకాదళాధిపతిగా బిశ్వజిత్ దాస్ గుప్తా
ABN, First Publish Date - 2021-12-02T08:56:06+05:30
తూర్పు నౌకాదళాధిపతిగా బిశ్వజిత్ దాస్ గుప్తా
విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):తూర్పు నౌకాదళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నేవల్ డాక్యార్ట్లో వివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనను సమీక్షించారు.
Updated Date - 2021-12-02T08:56:06+05:30 IST