ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయల ఆస్తుల విచారణపై స్పందించిన బొబ్బిలి రాజ వంశీయులు

ABN, First Publish Date - 2021-06-11T21:05:47+05:30

బొబ్బిలి రాజ వంశీయుల ఆరాధ్యదైవమైన వేణుగోపాలస్వామి వారి ఆస్తులపై విచారణకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం జిల్లా:  బొబ్బిలి రాజ వంశీయుల ఆరాధ్యదైవమైన వేణుగోపాలస్వామి వారి ఆస్తులపై విచారణకు ఆదేశిస్తూ.. మంత్రులు బొత్స సత్యానారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను  తాము స్వాగతిస్తున్నామని బొబ్బిలి రాజవంశీయులు బేబి నాయన అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి స్థిరచరాస్తులపై విచారించడం తప్పుకాదన్నారు. తమ పూర్వీకులు దేవస్థానాల కోసం దానం చేసిన 4వేల ఎకరాలపై సర్వే నిర్వహించి  హద్దుల ఏర్పాటుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ సహకరించాలని కోరుతున్నామని అన్నారు.

Updated Date - 2021-06-11T21:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising