ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఏసీబీ విచారణకు సిద్ధమా?.. ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలకు బెదిరింపులు’

ABN, First Publish Date - 2021-12-12T00:08:30+05:30

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలపై బెదిరింపులకు దిగారు. పీఆర్సీ లేట్ కావడం వాస్తవమేనంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఎవరి ఆస్తులు ఎంతో ఏసీబీ ఎంక్వైయిరీకి సిద్ధమా అని వెంకట్రామిరెడ్డి సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 



Updated Date - 2021-12-12T00:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising