ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ గవర్నర్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య

ABN, First Publish Date - 2021-06-22T15:27:52+05:30

వర్ల రామయ్య ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. సిఐడి అధికారి పీవీ సునీల్ కుమార్, ఆడిషినల్  ఎస్పీ మోకా సత్తిబాబులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోండని దళిత యువతను ప్రోత్సహిస్తున్న సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీలపై  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశానని.. ఆయన పట్టించుకోలేదని అన్నారు. సివిల్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించి ఉగ్రవాదుల చర్యలను సమర్ధించిన ఆ ఇద్దరి అధికారులపై రాజద్రోహం కేసు పెట్టాలని వర్ల రామయ్య గవర్నర్‌ను కోరారు.

Updated Date - 2021-06-22T15:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising