ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకాను చంపిందెవరో జగన్‌కు తెలుసు: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2021-04-12T23:18:27+05:30

వైఎస్ వివేకానందారెడ్డిని చంపిందెవరో సీఎం జగన్‌కు తెలుసునని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ వివేకానందారెడ్డిని చంపిందెవరో సీఎం జగన్‌కు తెలుసునని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తిరుపతి ఎన్నికల సభకు జగన్ ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ తిరుపతి సభకు వెళ్తే కరోనా వ్యాప్తి చెందుతుందనడం సరైన కారణం కాదన్నారు. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 14న సీబీఐ జగన్‌ను విచారిస్తుందని సమాచారం ఉందన్నారు. బాబాయిని చంపిందెవరో జగన్‌కు తెలుసని పులివెందులంతా కోడై కూస్తోందని వర్ల రామయ్య తెలిపారు.

Updated Date - 2021-04-12T23:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising