ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘురామపై కక్షకు ముఖ్య కారణం ఇదే: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2021-05-15T18:12:47+05:30

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై ముఖ్యమంత్రి కక్షకు ముఖ్య కారణం, జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై ముఖ్యమంత్రి కక్షకు ముఖ్య కారణం, జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఆయన ఫిర్యాదు చేయడమేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. నేడు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఎంపీ రఘురామరాజుపై ముఖ్యమంత్రి కక్ష్యకు ముఖ్య కారణం, ఆయన బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేయడం, సీబీఐ కోర్టు దానిని విచారణకు అంగీకరించడం, ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా అభాసుపాలు కావడంమే అసలుకారణం. న్యాయ వ్యవస్థ కూడా విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల పట్ల వ్యత్యాసం చూపకూడదు’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Updated Date - 2021-05-15T18:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising