ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు ఏం చేశారో చర్చకు సిద్ధమా: అనిత

ABN, First Publish Date - 2021-03-08T10:32:04+05:30

‘‘ముఖ్యమంత్రిగారూ.. మీ 21 నెలల పాలనలో మహిళలకు జరిగిన న్యాయం ఒక్కటైనా ఉందా? మీ పాలనలో మహిళలు ఏనాడైనా ప్రశాంతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిగారూ.. మీ 21 నెలల పాలనలో మహిళలకు జరిగిన న్యాయం ఒక్కటైనా ఉందా? మీ పాలనలో మహిళలు ఏనాడైనా ప్రశాంతంగా ఉండటం మీరు చూశారా? మీ పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాలపై బహిరంగంగా చర్చించడానికి సాక్ష్యాధారాలతో అమరావతి వేదికగా నేను సిద్ధం’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్‌ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వం పుణ్యమా అంటూ మహిళలు తలెత్తుకొని, బతికితే.. జగన్‌ పుణ్యమా అంటూ మహిళలు ఇంటికే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అడపడుచులకు ఇంత క్షోభ మిగిల్చిన జగన్‌రెడ్డికి మహిళా దినోత్సవం జరుపుకొనే హక్కు లేదన్నారు. 

Updated Date - 2021-03-08T10:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising