ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకుల్లోనే వ్యాక్సిన్‌ వేయండి

ABN, First Publish Date - 2021-05-09T08:51:35+05:30

బ్యాంకుల్లో వందల మంది ఉద్యోగులు కొవిడ్‌తో చనిపోతున్నారని,దీనిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల యునైటెడ్‌ ఫోరం ఎస్‌ఎల్‌బీసీకి విజ్ఞప్తి చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎల్‌బీసీకి బ్యాంకు యూనియన్ల మొర


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల్లో వందల మంది ఉద్యోగులు కొవిడ్‌తో చనిపోతున్నారని,దీనిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల యునైటెడ్‌ ఫోరం ఎస్‌ఎల్‌బీసీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి. బ్రహ్మానందరెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఒక్క ఎస్‌బీఐకి చెందిన ఉద్యోగులే 48 మంది మరణించారని, మిగిలిన బ్యాంకు ఉద్యోగుల మరణాలు వందల్లో ఉన్నాయని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తెలిపింది. 

Updated Date - 2021-05-09T08:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising