ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్వీబీసీకి యూబీఐ రూ.50.50 లక్షల స్పాన్సర్‌షిప్‌

ABN, First Publish Date - 2021-01-24T08:58:11+05:30

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ)లో ఏడాది పాటు ఽధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.50,55,150 స్పాన్సర్‌షిప్‌ అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ)లో ఏడాది పాటు ఽధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.50,55,150 స్పాన్సర్‌షిప్‌ అందించింది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ సూచనల మేరకు తిరుపతి డీజీఎం దత్తాత్రేయ వెంకటేశ్వరశర్మ స్పాన్సర్‌షిప్‌ డీడీని శనివారం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డికి అందజేశారు. 

Updated Date - 2021-01-24T08:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising