ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానదిలో ఇద్దరు యువకుల గల్లంతు

ABN, First Publish Date - 2021-07-20T01:00:21+05:30

కృష్ణానదిలో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కృష్ణానదిలో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.  ఈ ఘటన నాగాయలంక  శ్రీరామ పాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద జరిగింది.  ఈ ఘటనలో ఒకరు మృతి, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతయిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన పరాచీ పవన్ కుమార్‌గా గుర్తించారు. ఇరువురు ఓ ఫార్మా కంపెనీలో రిప్రజంటేటీవ్‌లుగా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గల్లంతయిన వ్యక్తి కోసం పోలీస్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

Updated Date - 2021-07-20T01:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising