ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో ఇద్దరు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు?

ABN, First Publish Date - 2021-02-27T01:28:13+05:30

టీడీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్థులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: టీడీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వీరు పోటీ చేస్తున్నారు. ఏలూరు నగరంలోని 6వ డివిజన్ అభ్యర్థిగా మాకాల రమేష్, 19వ డివిజన్ అభ్యర్థిగా పైడా వెంకట్రావులు టీడీపీ తరపున నామినేషన్ వేశారు. ఎటువంటి కారణాలు తెలుపకుండానే రమేష్, వెంకట్రావులను రూరల్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే నామినేషన్లు విత్‌ డ్రా చేయించడానికే అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపణలు చేసింది.

Updated Date - 2021-02-27T01:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising