ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

ABN, First Publish Date - 2021-08-27T02:13:02+05:30

జిల్లాలో బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనందపురం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలో బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనందపురం మండలం గిడిజాలలో ప్రమాదవశాత్తు నేల బావిలో పడి ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతులను హర్షశ్రీ సంతోష్, సాయి పవన్‌గా గుర్తించారు. మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-27T02:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising